చంద్రబాబు నాయుడు ఆంధ్రపై పగ పట్టినట్టున్నాడు. గెలవడానికి ఎంత ప్రయత్నించినా ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని భారీగా గెలిపించారు అని పగ పట్టరాని అంటున్నారు నెటిజన్లు. ఇంకా విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి రోజుకో సంచలన నిర్ణయం తీసుకొని ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తుంటే అది చూసి చంద్రబాబు కళ్ళలో కారం పోసుకుంటున్నదానికి అంటున్నారు నెటిజన్లు. 


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రోజుకో వివాదంతో ప్రజలకు మనశాంతి లేకుండా చేస్తున్నాడు బాబు. మొన్నటి వారం చలో ఆత్మకూరు అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టి ఏమి సాధించకుండా ఒక రోజు అంత ప్రజలకు, పోలీసులకు చుక్కలు చూపించాడు చంద్రబాబు నాయుడు. దీంతో ఇప్పుడిప్పుడే ప్రశాంత మొదలైంది అనుకున్న సమయంలో సరిగ్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్నారు. 


దీంతో చంద్రబాబు నాయుడు మళ్ళి ప్రశాంతత లేకుండా రెండు రోజుల నుంచి శవరాజకీయం చేశాడు. కోడెల చనిపోయింది అతని కుటుంబం వల్ల అయితే కోడెల వైసీపీ ప్రభుత్వం వల్లే చనిపోయిందని ఆరోపణలు చేశాడు. సరిగ్గా శవరాజకీయం అంటే ఇదేనేమో అనే రీతిలో అయన కోడెల శవంపై రాజకీయం చేశాడు. కేవలం అతడు ఒక్కడే కాదు కొడుకు లోకేష్ కూడా బాగానే పర్ఫర్మ్ చేశాడు. ఈ చిల్లర రాజకీయమంతా ప్రజలు లైవ్ లో చూశారు. దీంతో ప్రజలంతా ఫోన్ల ద్వారా చంద్రబాబు నాయుడుపై కామెంట్ల వర్షం కురిపించారు. అందులో ఒక కామెంట్ బాగా ట్రెండ్ అవుతుంది. ఆ కామెంట్ ఇదే.. ''చంద్రబాబు నాయుడు నువ్వు కోడెల శవంపై రాజకీయం చేశావు కదా.. చూడు కోడెల ఆత్మ నిన్ను మానసికంగా త్వరలో హింసిస్తుంది'' అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: