1. తండ్రికి తగ్గ తనయుడు.... ఆ మంత్రి వారసుడు సూపర్‌గా
మామూలుగా మంత్రులు వారసులు అంటే వాళ్లే పెద్ద మంత్రులుగా ఫీల్ అయిపోతారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేయడంలో ముందుంటారు. పలు వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో అధికారాన్ని అనుకూలంగా మలుచుకుని డబ్బు సంపాదిస్తుంటారు.  https://bit.ly/2IzT6yt


2.  హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్‌కు తేడా కొడుతోందా... కేసీఆర్ టెన్ష‌న్ వెన‌క‌..!
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పిసిసి అధ్యక్షుడు ఖాళీ చేసిన స్థానం కావడంతో ఇక్కడ ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.https://bit.ly/2p9Z42b


3.  జగన్ కొత్త ఎత్తు... సైలెంట్‌ షాక్ త‌ప్ప‌దా...
పీ రాజకీయాలు కులాల చుట్టూనే తిరుగుతాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కులాల ఆధారంగానే నేతలు రాజకీయాలు చేస్తుంటారు. వారికి తగిన ప్రాధాన్యత, పదవులు ఇస్తూ...ఆయా కులాల ఓట్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు.https://bit.ly/2p0zYD9


4.  టీడీపీలో ఈ కీల‌క నేత‌లు కూడా దుకాణం సర్దేస్తారా..!
అధికారం లేకపోతే ఎలా ఉంటుందో ఏపీలో టీడీపీ పరిస్తితిని చూస్తే అర్ధమైపోతుంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులతో కళకళాడిపోయింది. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి వెలవెలబోతుంది. https://bit.ly/31UPDCp


5.  రెండిటికి చెడ్డ రేవడిలా తలసాని కొడుకు
తలసాని శ్రీనివాస్ యాదవ్....తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత. అప్పుడు ఉమ్మడి ఏపీలో గానీ...ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో గానీ విజయవంతమైన నాయకుడుగా ఎదిగారు. https://bit.ly/2VrSO22


6.  ఆ వైసీపీ నేతకు జగన్ ఎర్త్ పెట్టేశారా..!

గత మే నెలలో వచ్చిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 175 సీట్లకి గాను ....151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ 151 సీట్లు గెలుచుకున్న...మరో 24 సీట్లలో ఓటమి పాలైంది. https://bit.ly/3219qQy


7.  ఆర్టీసీ పైన నాగేశ్వర్ ఆసక్తికర విశ్లేషణ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ)  ఎందుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభానికి ప్రభుత్వమే కారణమంటూ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గణాంకాలతో సహా ఆయన  స్పష్టం చేస్తున్నారు. https://bit.ly/2VoO1hG


8.  ఎస్బిఐ బంపర్ ఆఫర్... ఉచితంగా మొబైల్ ఫోన్లట.!
అత్యధిక కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకుల దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... తమ కస్టమర్ల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది . ఇప్పటికే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎస్బిఐ ఎటిఎం లో 2000 నోట్ల తొలగించిన ఎస్బిఐ..https://bit.ly/2p3QL8b


9.  దేవరగట్టు కర్రల సమరంలో 70 మందికి గాయాలు.!
కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో ఈ సంవత్సరం కూడా రక్తం చిందింది. ఎనిమిది గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రల సమరంలో పాల్గొన్నారు.https://bit.ly/2OsvorU


10. ద‌త్త‌న్న గ‌వ‌ర్న‌ర్ అయినా కూడా...ఆ అల‌వాటు మానుకోలేదే...
బండారు దత్తాత్రేయ...సౌమ్యుడైన రాజ‌కీయ‌వేత్త‌. ఈ బీజేపీ నేత పేరు చెపితేనే.... ఏటా దసరా పండుగ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం గుర్తుకు వ‌స్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: