మన జీవితంలో ఎక్కువగా శాస్త్రాలకు, జ్యోతిష్యలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. వాటి అనుగుణంగానే మనం నడుచుకుంటూ ఉంటాము. మన పూర్వీకులు వారికున్న మేధాశక్తితో నే ఎన్నో తెలియని రహస్యాలను, విజ్ఞానాన్ని ప్రజలకు అందించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ కాలజ్ఞానం బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఈ కాల జ్ఞానానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

బ్రహ్మంగారు తనకున్న అపారమైన శక్తి, జ్ఞానంతో మనదేశంలో జరగబోయే కొన్ని విషయాల గురించి ముందుగానే సూచించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు 17 శతాబ్దంలోని వారు. ఈయన ఒక సంఘ సంస్కర్త కూడా, బ్రహ్మం గారు తన జ్ఞానంతో భవిష్యత్తులో ఎలాంటిది జరుగుతాయో అనే విషయంపై కూడా కొన్ని విషయాలను తెలియజేశారు. అందులో కొన్ని విపత్తులను కూడా సంభవిస్తాయి అని తెలియజేశాడు. అందులో కొన్ని ఇంటి వరకు నిజమయ్యాయి. ఇందులో తిరుమల వెంకన్న స్వామి గురించి కూడా చెప్పిన విధంగా జరుగుతోంది ఆన్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి.

తిరుమల కు వెళ్లేందుకు ఎటువంటి దారులు ఉండవు అని తెలియజేశారు. భారీ వరదల కారణంగా తిరుమల రూపురేఖల్ని మారిపోయాయి. ప్రస్తుతం తిరుమల కు వెళ్లేందుకు ఏ దారిలో కూడా అనుమతి లేదు. వాయుగుండం కారణంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పడిన వర్షం ఘనంగా తిరుమల పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నది.

ఈ వరదలతో తిరుమలలో దాదాపుగా 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ విషయాలన్నీ బ్రహ్మం గారు ముందే తెలియజేశారు. ఇక వీటితో పాటే మరికొన్ని విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. వెంకన్న సంపాదన ఆరు మంది దోచుకుంటారట, శ్రీశైలం మల్లికార్జునుడు అక్కడికి వచ్చిన భక్తులతో మాట్లాడుతాడు అని తెలియజేశారట, కృష్ణా నదిలో బంగారు రథం దొరుకుతుందట, శ్రీకాళహస్తి లో దొంగతనం కూడా జరుగుతుందని, చింత చెట్టుకు పూలు పూస్తాయని.. ఇలా ఎన్నో విషయాలను కూడా తెలియజేశాడు. ఇవన్నీ తెలియాలంటే ఆయన వీడియో చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: