అయితే వన్డే ప్రపంచకప్ లో కానీ టి20 ప్రపంచ కప్ లో కానీ ఇప్పటివరకు పాకిస్తాన్ భారత్ ను ఓడించ లేకపోయింది. ఇక తాజాగా జరుగనున్న ఈ ప్రపంచ కప్ మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు మన భారత జట్టును ఓడించి జరిగితే వారికి బహుమతిగా బ్లాంక్ చెక్ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ప్రకటించాడు. అయితే భారత్ పై విజయం సాధిస్తే తమ జట్టుకు బ్లాంక్ చెక్ అందిస్తానని దానిపై తమకు ఇష్టం వచ్చిన అంత అమౌంట్ రాసుకోవచ్చు అని ఓ పారిశ్రామికవేత్త తనతో చెప్పినట్లు రమీజ్ రాజా వెల్లడించాడు. అయితే ఆ పారిశ్రామిక వేత్త ఎవరు అనేది చెప్పలేదు. అయితే పాకిస్తాన్ బోర్డ్ చైర్మన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారతీయ అభిమానులు తన స్టైల్ లో విరుచుకుపడుతున్నారు.
అయితే వన్డే ప్రపంచకప్ లో కానీ టి20 ప్రపంచ కప్ లో కానీ ఇప్పటివరకు పాకిస్తాన్ భారత్ ను ఓడించ లేకపోయింది. ఇక తాజాగా జరుగనున్న ఈ ప్రపంచ కప్ మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు మన భారత జట్టును ఓడించి జరిగితే వారికి బహుమతిగా బ్లాంక్ చెక్ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ప్రకటించాడు. అయితే భారత్ పై విజయం సాధిస్తే తమ జట్టుకు బ్లాంక్ చెక్ అందిస్తానని దానిపై తమకు ఇష్టం వచ్చిన అంత అమౌంట్ రాసుకోవచ్చు అని ఓ పారిశ్రామికవేత్త తనతో చెప్పినట్లు రమీజ్ రాజా వెల్లడించాడు. అయితే ఆ పారిశ్రామిక వేత్త ఎవరు అనేది చెప్పలేదు. అయితే పాకిస్తాన్ బోర్డ్ చైర్మన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారతీయ అభిమానులు తన స్టైల్ లో విరుచుకుపడుతున్నారు.