అంతకుముందు, డిసెంబర్ 4 న జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ( ఏజీఎం ) ఎన్నికలకు సంబంధించి తమ ప్రతినిధులను ఓటర్ల జాబితా లో చేర్చేందుకు దరఖాస్తులను సమర్పించాల్సిందిగా బీసీసీఐ తన పూర్తి సభ్యులను ఆహ్వానించింది.. గవర్నింగ్ కౌన్సిల్ లోని 2 సభ్యుల (బిసిసిఐ రాజ్యాంగంలోని రూల్ 28 (2) (i) ప్రకారం జనరల్ బాడీచే ఎన్నుకోబడిన సభ్యులుగా) పదవులకు ఎన్నిక జరుగుతుంది. సభ్యులందరూ తమ ప్రతినిధులను నామినేట్ చేసేందుకు నవంబర్ 17 లోగా దరఖాస్తులు చేసుకోవాలని బోర్డు కోరింది. అనంతరం నవంబర్ 18న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
అంతకుముందు, డిసెంబర్ 4 న జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ( ఏజీఎం ) ఎన్నికలకు సంబంధించి తమ ప్రతినిధులను ఓటర్ల జాబితా లో చేర్చేందుకు దరఖాస్తులను సమర్పించాల్సిందిగా బీసీసీఐ తన పూర్తి సభ్యులను ఆహ్వానించింది.. గవర్నింగ్ కౌన్సిల్ లోని 2 సభ్యుల (బిసిసిఐ రాజ్యాంగంలోని రూల్ 28 (2) (i) ప్రకారం జనరల్ బాడీచే ఎన్నుకోబడిన సభ్యులుగా) పదవులకు ఎన్నిక జరుగుతుంది. సభ్యులందరూ తమ ప్రతినిధులను నామినేట్ చేసేందుకు నవంబర్ 17 లోగా దరఖాస్తులు చేసుకోవాలని బోర్డు కోరింది. అనంతరం నవంబర్ 18న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.