అలాగే ''నేను ఎప్పుడూ నా క్రికెట్ని ప్లాన్ చేసుకుంటాను. నేను భారత జట్టులో ఆడిన నా చివరి గేమ్ రాంచీలో అని మీకు తెలుసు (లో) వన్డే వెర్షన్, చివరి హోమ్ గేమ్ రాంచీలోని నా స్వస్థలం లో ఆడాను. కాబట్టి నా చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నై లో ఆడుతాను. అది వచ్చే ఏడాదినా.. లేక ఐదేళ్ల తర్వాత.. నాకు నిజంగా తెలియదు' అని తాజాగా జరిగిన ఈవెంట్ లో ధోని అన్నాడు. అయితే క్రికెట్ అభిమానులు ధోనిని దేవుడిలా చూసే చెన్నైలో తన వీడ్కోలు ఆట ఆడాలనుకుంటున్నట్లు భారత మాజీ కెప్టెన్ గత నెలలో పేర్కొన్నాడు. ఆగస్ట్ 15, 2020న ఊహించని రీతిలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ అభిమానులకు వీడ్కోలు పలుకుతామని హామీ ఇచ్చాడు. ఐపీఎల్ 2019 తర్వాతి సీజన్ యూఏఈలో జరిగినందున ధోని చెన్నైలో ఆడలేదు. వీడ్కోలు విషయానికి వస్తే... చెన్నైలో నాకు వీడ్కోలు పలికే అవకాశం మీకు తప్పకుండ లభిస్తుంది అని పేర్కొన్నాడు.
అలాగే ''నేను ఎప్పుడూ నా క్రికెట్ని ప్లాన్ చేసుకుంటాను. నేను భారత జట్టులో ఆడిన నా చివరి గేమ్ రాంచీలో అని మీకు తెలుసు (లో) వన్డే వెర్షన్, చివరి హోమ్ గేమ్ రాంచీలోని నా స్వస్థలం లో ఆడాను. కాబట్టి నా చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నై లో ఆడుతాను. అది వచ్చే ఏడాదినా.. లేక ఐదేళ్ల తర్వాత.. నాకు నిజంగా తెలియదు' అని తాజాగా జరిగిన ఈవెంట్ లో ధోని అన్నాడు. అయితే క్రికెట్ అభిమానులు ధోనిని దేవుడిలా చూసే చెన్నైలో తన వీడ్కోలు ఆట ఆడాలనుకుంటున్నట్లు భారత మాజీ కెప్టెన్ గత నెలలో పేర్కొన్నాడు. ఆగస్ట్ 15, 2020న ఊహించని రీతిలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ అభిమానులకు వీడ్కోలు పలుకుతామని హామీ ఇచ్చాడు. ఐపీఎల్ 2019 తర్వాతి సీజన్ యూఏఈలో జరిగినందున ధోని చెన్నైలో ఆడలేదు. వీడ్కోలు విషయానికి వస్తే... చెన్నైలో నాకు వీడ్కోలు పలికే అవకాశం మీకు తప్పకుండ లభిస్తుంది అని పేర్కొన్నాడు.