ఇక రెండు కొత్త ఫ్రాంచైజీలు - లక్నో మరియు అహ్మదాబాద్, రిటెన్షన్ లు ముగిసిన తర్వాత వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఈ రెండు జట్ల కలయికలో ఇద్దరు భారతీయులు మరియు ఒక విదేశీ ఆటగాడు ఉంటారు. అయితే శాంసన్ యూఏఈ లో జరిగిన ఐపీఎల్ 2021 లో జట్టును ముందుండి నడిపించాడు. అయితే రాజస్థాన్ ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచిన తర్వాత ప్లేఆఫ్లకు అర్హత సాధించడంలో విఫలమైంది. రాజస్థాన్ 14 గేమ్లలో కేవలం ఐదు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. కొన్ని ఎంతచ్ లలో చాలా దగ్గరి వరకు వచ్చి గేమ్లలో ఓడిపోయింది.
ఇక రెండు కొత్త ఫ్రాంచైజీలు - లక్నో మరియు అహ్మదాబాద్, రిటెన్షన్ లు ముగిసిన తర్వాత వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఈ రెండు జట్ల కలయికలో ఇద్దరు భారతీయులు మరియు ఒక విదేశీ ఆటగాడు ఉంటారు. అయితే శాంసన్ యూఏఈ లో జరిగిన ఐపీఎల్ 2021 లో జట్టును ముందుండి నడిపించాడు. అయితే రాజస్థాన్ ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచిన తర్వాత ప్లేఆఫ్లకు అర్హత సాధించడంలో విఫలమైంది. రాజస్థాన్ 14 గేమ్లలో కేవలం ఐదు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. కొన్ని ఎంతచ్ లలో చాలా దగ్గరి వరకు వచ్చి గేమ్లలో ఓడిపోయింది.