రాహుల్ ద్రవిడ్ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా బాధ్యతలు చేపట్టేందుకు భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్... ధరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జే షా శనివారం తెలిపారు. గత నెలలో యూఏఈ లో జరిగిన టీ 20 ప్రపంచ కప్‌ లో టీమ్ ఇండియా నిష్క్రమణ తర్వాత ద్రవిడ్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాప్ NCA పోస్ట్ ఖాళీగా ఉంది. అయితే "మేము NCA నియామకం కోసం ప్రకటన చేస్తాము. అయితే ముందుగా VVS లక్ష్మణ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి," అని బీసీసీఐ కార్యదర్శి జే షా  చెప్పారు. భారత దిగ్గజ ఆటగాడు ద్రవిడ్ కూడా భారత ప్రధాన కోచ్ కావడానికి ముందు ఇదే ప్రక్రియ ను అనుసరించాల్సి వచ్చింది. మొదట్లో హైదరాబాద్ నుండి బెంగుళూరు కు స్థావరాన్ని మార్చడానికి ఇష్టపడని లక్ష్మణ్ ఇప్పటికే ఐపీఎల్  టీమ్ సన్‌ రైజర్స్ హైదరాబాద్ మెంటార్ పాత్ర నుండి తప్పుకున్నాడు. అయితే ఈ NCA హెడ్ గా లక్ష్మణ్ నియామకం పక్క అనే విషయం తెలిసిందే.

ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 మెగా వేలం పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీని పై పిలుపునిస్తుంది అని షా ఇలా అన్నారు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ని సొంతం చేసుకునేందుకు ఇష్టమైన అదానీ గ్రూప్‌ ను పిప్ప్ చేసిన CVC క్యాపిటల్‌పై దర్యాప్తు చేయడానికి బీసీసీఐ ఒక తటస్థ ప్యానెల్‌ ను కూడా ఏర్పాటు చేసింది. కంపెనీ వేలంలో రూ. 5625 కోట్లను చెల్లించింది, కానీ ఇప్పుడు భారతదేశం వెలుపల ఉన్న కొన్ని బెట్టింగ్ కంపెనీ లతో వారి ఆరోపణపై దృష్టి సారించింది. మేము ఈ విషయంపై దర్యాప్తు చేసే కమిటీని ఏర్పాటు చేసాము" అని షా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: