ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్కి చేర్చాడు శ్రేయాస్ అయ్యర్.యువ జట్టును ఫైనల్కి చేర్చి, కెప్టెన్గా సూపర్ సక్సెస్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటికి వచ్చిన అయ్యర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది. అటు డేవిడ్ వార్నర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడే ఛాన్స్ ఉంది. ఇలాంటి తరుణంలో మనీశ్ పాండేకి ఆర్సీబీ కెప్టెన్సీ అప్పగించాలని యోచిస్తోందట టీమ్ మేనేజ్మెంట్. మనీశ్ పాండే, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడు కూడా కావడం అతన్ని ఆర్సీబీ కెప్టెన్ చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి వస్తోందట...సన్రైజర్స్ హైదరాబాద్ 2021 సీజన్లో ఆడిన ఆఖరి మ్యాచ్లో మనీశ్ పాండే కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో ఓడినా, భారీ స్కోరింగ్ మ్యాచ్లో కలిసికట్టుగా పోరాడేలా జట్టును నడిపించిన కెప్టెన్గా మనీశ్ పాండేకి మంచి మార్కులే పడ్డాయి.
ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్కి చేర్చాడు శ్రేయాస్ అయ్యర్.యువ జట్టును ఫైనల్కి చేర్చి, కెప్టెన్గా సూపర్ సక్సెస్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటికి వచ్చిన అయ్యర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది. అటు డేవిడ్ వార్నర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడే ఛాన్స్ ఉంది. ఇలాంటి తరుణంలో మనీశ్ పాండేకి ఆర్సీబీ కెప్టెన్సీ అప్పగించాలని యోచిస్తోందట టీమ్ మేనేజ్మెంట్. మనీశ్ పాండే, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడు కూడా కావడం అతన్ని ఆర్సీబీ కెప్టెన్ చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి వస్తోందట...సన్రైజర్స్ హైదరాబాద్ 2021 సీజన్లో ఆడిన ఆఖరి మ్యాచ్లో మనీశ్ పాండే కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో ఓడినా, భారీ స్కోరింగ్ మ్యాచ్లో కలిసికట్టుగా పోరాడేలా జట్టును నడిపించిన కెప్టెన్గా మనీశ్ పాండేకి మంచి మార్కులే పడ్డాయి.