భారత జట్టు తరుపున 450 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన నాలుగవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 450వ అంతర్జాతీయ మ్యాచ్.. భారత్ నుంచి 450వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఇప్పటివరకు 256 వన్డే మ్యాచ్లను ఆడాడు. ఇందులో అతను 12, 220 పరుగులు చేసాడు. ఈ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ 43 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలను సాధించాడు. విరాట్ కంటే ముందు ఈ రికార్డు సాధించిన వారిలో సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ మహేంద్రసింగ్ ధోనిలు ఉన్నారు. క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో పరుగులు చేశాడు అరుగుల పరంగా అందరూ దిగ్గజాలను వెనక్కి నెట్టాడు ఈ మ్యాచ్లో చిరస్మరణీయమైన అది కుదరక పోవడంతో ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
ఇక టీ20 కెరీర్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ 95 టి20 లు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు అందులో 3227 పరుగులు చేసాడు. పొట్టి క్రికెట్ లో కోహ్లీ 29 అర్థ శతకాలు సాధించాడు కోహ్లీ. కానీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా లేకపవడం గమనార్హం.మరొకవైపు టెస్ట్ కెరీర్లో విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 99 మ్యాచ్లోనూ ఆడాడు అతను 168 ఇన్నింగ్స్లో 7962 పరుగులు చేసాడు. ఫార్మాట్ లో కోహ్లీ 27 సెంచరీలు 28 అర్ధ సెంచరీలు సాధించాడు. టెస్టులకు ఏడు ఏళ్లపాటు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇటీవలే కెప్టెన్ పదవీని వదులుకున్నాడు.