ఈ క్రమంలోనే ఇక్కడ ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లో భాగంగా ఒక వ్యక్తి ఏకంగా రోబో కంటే వేగంగా పని చేయడం చూసి అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన వీడియోని చూస్తే కన్ఫ్యూజ్ లో మునిగిపోవడం, ఆశ్చర్యపోవడం ఖాయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు ఏకంగా రోబోలు కంటే ఫాస్ట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే రైతు బజార్ లోని కొంతమంది వ్యక్తులు క్యాబేజీ లను కట్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఇది కామన్ మేటర్.
అయితే రైతు బజార్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు మాత్రం అత్యంత వేగంగా నమ్మశక్యం కాని విధంగా క్యాబేజ్ ను కట్ చేసి గోనెసంచిలో క్రమపద్ధతిలో వేస్తూ ఉండడం గమనార్హం. ఏకంగా మిషన్ కంటే తక్కువ సమయంలోనే సదరు వ్యక్తులు క్యాబేజీ కట్ చేసి ఒక సంచి నింపేశారు అని చెప్పాలి. ఇక ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వీళ్ళు చేస్తున్న పని చూసిన తర్వాత ఇండియాకి రోబోలు అవసరం లేదని.. మనుషులు ఎంత వేగంగా పని చేస్తాన్నారో అంటు కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక సారి ఈ వీడియోకి క్లిక్ చేయండి..