ముంబైలో ప్రారంభించబోయే రెస్టారెంట్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లెజండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్ ఏర్పాటుచేస్తున్నారు. ముంబై లోని కిశోర్ కుమార్ కు చెందిన గౌరీ కుంజ్ పోర్షన్ ను కోహ్లీ దంపతులు ఐదేళ్లపాటు లీజుకు తీసుకున్నారు. త్వరలోనే ఈ రెస్టారెంట్ ను ప్రారంభించనుండగా.. విరాట్ కోహ్లీ తాజాగా ముంబై లో ప్రారంభించబోయే రెస్టారెంట్ ను సందర్శించాడు. టాలిస్మానిక్ బ్యాటర్ ‘వన్8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లను ప్రముఖ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నాడు. తాజాగా ముంబై లోని లెజండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో రెస్టారెంట్ ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నాడో కోహ్లీ వివరించాడు.
ముంబైలో ప్రారంభించబోయే రెస్టారెంట్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లెజండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్ ఏర్పాటుచేస్తున్నారు. ముంబై లోని కిశోర్ కుమార్ కు చెందిన గౌరీ కుంజ్ పోర్షన్ ను కోహ్లీ దంపతులు ఐదేళ్లపాటు లీజుకు తీసుకున్నారు. త్వరలోనే ఈ రెస్టారెంట్ ను ప్రారంభించనుండగా.. విరాట్ కోహ్లీ తాజాగా ముంబై లో ప్రారంభించబోయే రెస్టారెంట్ ను సందర్శించాడు. టాలిస్మానిక్ బ్యాటర్ ‘వన్8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లను ప్రముఖ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నాడు. తాజాగా ముంబై లోని లెజండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో రెస్టారెంట్ ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నాడో కోహ్లీ వివరించాడు.