కానీ ఎలాంటి రుసుము తీసుకోకుండానే స్టేడియం లోకి క్రికెట్ ప్రేక్షకులను అనుమతిస్తే నిజంగా క్రికెట్ ప్రేక్షకులు పండగ చేసుకుంటారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. కానీ క్రికెట్ స్టేడియం నిర్వాహకులు మాత్రం ఎప్పుడు ఇలాంటి ఆఫర్లు ప్రకటించరు. కానీ ఇప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన ఆఫర్ క్రికెట్ ప్రేక్షకులందరికీ కోసం సిద్ధం గా ఉంది అన్నది తెలుస్తుంది. మహిళా టి20 లో భాగం గా టీమిండియా ఉమెన్స్ జట్టు ఆస్ట్రేలియా జట్టు తో తలబడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరగ బోతుంది.
ఈ నెల 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా టీమ్ ఇండియా ఉమెన్స్ జట్ల మధ్య ఇక ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇక ఈనెల 20 వరకు ఈ సిరీస్ జరగ బోతుంది. అయితే ముంబై వేదిక జరిగే ఈ టి 20 మ్యాచ్లను చూసి ఎందుకు వచ్చే అభిమానుల నుంచి ఎలాంటి చార్జీలు తీసుకో కుండానే ఇక మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. దీంతో ఎంతో ఉంది ప్రేక్షకులు ఇక స్టేడియం కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి.