ఓం నమో వేంకటేశాయ!! ఈరోజు సోమవారం 06.11.2017 
 ఉ!! 5 గంటల సమయానికి....
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
స్వామి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్ లలో
భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 4 గంటల  సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
నిన్న నవంబర్ 05 న  77,931 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
నిన్న 27,564 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.55కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: