ఓం నమో వేంకటేశాయ!! ఈరోజు మంగళవారం 21.11.2017 ఉ!! 5 గంటల సమయానికి.... తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .

Image result for ttd samacharam

స్వామి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్ లలో  భక్తులు వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 3 గంటల  సమయం పడుతుంది.కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.నిన్న నవంబర్ 20 న 72,718 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.‌నిన్న 30,349 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.03కోట్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: