ఓం నమో వేంకటేశాయ!!ఈరోజు శనివారం 25.11.2017 ఉ!! 5 గంటల సమయానికి....తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.


స్వామి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 6 గంటల  సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
నిన్న నవంబర్ 24 న 71,791 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
నిన్న 31,474 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.81కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: