*తిరుమల సమాచారం* *ఓం నమో వేంకటేశాయ!!*ఈరోజు సోమవారం 05-03.2018 ఉ!! 5 గంటల సమయానికి, తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.🕉 స్వామి దర్శనం కోసం *2* కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు.

Image result for TTD DEVASTHANAM

 సర్వదర్శనానికి *4* గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు *2* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేష దర్శనానికి *2* గంటల సమయం పడుతోంది. నిన్న మార్చి *04* న *73,594* మంది భక్తులకు శ్రీవరి ధర్శనభాగ్యం కలిగినది.‌ ‌

Image result for TTD DEVASTHANAM

నిన్న *26,669* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:2.59* కోట్లు...

మరింత సమాచారం తెలుసుకోండి: