తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. శనివారం ఉదయం 5 గంటల సమయానికి స్వామి దర్శనానికి అన్ని కంపార్టుమెంట్స్ లు నిండి..క్యూలైన్ బయట భక్తులు వేచి ఉన్నారు. శనివారం కావడం తో భక్తుల రద్దీ పెరిగింది .శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని 68,149 మంది దర్శించుకున్నారు. వారిలో 41,088 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండి ఆదాయం: ₹3.23 కోట్లు. రద్దీ పెరిగింది. ఆదివారం రాత్రి వరకు కొనసాగుతుంది.
Image result for tirumala devasthanam


మరింత సమాచారం తెలుసుకోండి: