ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు మంగళవారం, 08.10.2019 ఉదయం 7 గంటల సమయానికి తిరుమల: 20C°-28℃°.


• నిన్న 1,05,298 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 16  గదుల్లో భక్తులు వేచిఉన్నారు,


 • ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు 14 గంటలు పట్టవచ్చును.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.43 కోట్లు.


గమనిక:
•  శ్రీవారి బ్రహ్మోత్సవం నేపద్యంలో ప్రత్యేక దర్శనాలు/విఐపి సిఫార్సు రద్దు.


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ  వివరాలు:

08/10/19:
• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము
• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము





మరింత సమాచారం తెలుసుకోండి: