ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు మంగళవారం, 08.10.2019 ఉదయం 7 గంటల సమయానికి తిరుమల: 20C°-28℃°.
• నిన్న 1,05,298 మంది భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది.
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 16 గదుల్లో భక్తులు వేచిఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 14 గంటలు పట్టవచ్చును.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.43 కోట్లు.
గమనిక:
• శ్రీవారి బ్రహ్మోత్సవం నేపద్యంలో ప్రత్యేక దర్శనాలు/విఐపి సిఫార్సు రద్దు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వివరాలు:
08/10/19:
• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము
• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము