ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈ రోజు ఆదివారం, 20.10.2019  ఉదయం 7 గంటల సమయానికి,తిరుమల: *20C°-26℃°*_

 

• నిన్న *93,180* మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.

 

• స్వామివారి సర్వదర్శన కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *17* గదుల్లో భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును.

 

• నిన్న *39,421* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు

 

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹: 3.37* కోట్లు.

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

గమనిక:

# అక్టోబ‌రు 30 తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30వ‌ర‌కు సుపథం మార్గంద్వారా దర్శనానికిఅనుమతిస్తారు.

 

# అక్టోబరు 29న వృద్ధులు,దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం,(భక్తులు రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈఅవకాశం సద్వినియోగం చేసుకోగలరు)

 

వయోవృద్దులు / దివ్యాంగులకు మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,

 

*_చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*

 

• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి  అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల  వరకు దర్శనానికి అనుమతిస్తారు,

మరింత సమాచారం తెలుసుకోండి: