ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈ రోజు ఆదివారం,03.11.2019 ఉదయం 7 గంటల సమయానికి,తిరుమల: *17C°-26℃°.

 

• నిన్న *85,662* మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.

 

• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *25*  గదిలో భక్తులు వేచి ఉన్నారు,

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు *18* గంటల పట్టవచ్చును,

 

• నిన్న *37,998* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

 

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.51* కోట్లు,

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన   ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం  పట్టవచ్చును,

 

గమనిక:

 

# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి,

 

వయోవృద్దులు / దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,

 

చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

 

• సుపథం మార్గం గుండా  శ్రీవారి దర్శనానికి  అనుమతిస్తారు, ఉ:11నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

మరింత సమాచారం తెలుసుకోండి: