మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయని మన పురాణ సాహిత్యం చెబుతోంది. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్గం లభిస్తుందో కూడా అవి వివరించాయి. ఆసక్తి, నమ్మకం ఉన్నావారు వాటిని పాటించి ఫలితాలు పొందొచ్చు.

వ్యాపారంలో లాభాలు రావాలంటే.. పటించాల్సిన మంత్రాలు ఇవీ..

దుర్గే శివే భయనాశిని మాయే నారాయణి

సనాతనిజయే మే పత్య దేహేదేహిన్‌ రక్షరక్ష కృపాకరీ

ఓం నమో ప్రీం పీతాంబరాయ నమఃశివశక్తి కామక్షితి రధ రవి శ్శీతకిరణం

స్మరో హంస శక్రస్తధనుజ పరామార హరయః

అమీ హృల్లేకాభిఃతి స్వభావ రసానేషు ఘటితాభజన్తే వర్ణాస్తే తవ జననీ నామావయవతాం


ఇక ధన ప్రాప్తికి ధనప్రద శ్రీ లక్ష్మీ కుబేర మంత్రం పఠించొచ్చు.

కుబేరో ధన దః శ్రీ దః రాజరాజో ధనేశ్వరః

ధనలక్ష్మీ ప్రయతమో ధనాడ్యో ధనిక ప్రియః

ఓం శ్రీం క్లీం శ్రీం కార్యసిద్థి కుబేరాయ నమః

ఓం శ్రీం క్లీం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమః

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం

యుక్తేశ్వరాయ నమః

ఓం యక్షాయవిద్మహే వైశ్రవణాయ

ధీమహేతన్నో కుబేర ప్రచోదయాత్‌


మరింత సమాచారం తెలుసుకోండి: