ఓం నమో వేంకటేశాయ!!


● ఈరోజు శుక్రవారం 08-11-2019 ఉదయం 5 గంటల  సమయానికి.


● తిరుమలలో  భక్తుల రద్దీ సాధారణం...


● శ్రీవారి దర్శనానికి 16 కంపార్ట్ మెంటులలో వేచి ఉన్న భక్తులు.......
 
● శ్రీవారి  సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.....


● ప్రత్యేక ప్రవేశ దర్శనానికి( ₹300 ) 3 గంటల సమయం పడుతోంది....


● కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 3  గంటల సమయం పడుతోంది.....


● నిన్న  నవంబర్ 7 న 65,693 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది...
‌ ‌
● నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.12 కోట్లు...
 
గమనిక:


# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.


వయోవృద్దులు / దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:


• సుపథం మార్గం గుండా  శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: