ఓం నమో వేంకటేశాయ!!
● ఈరోజు శుక్రవారం 08-11-2019 ఉదయం 5 గంటల సమయానికి.
● తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...
● శ్రీవారి దర్శనానికి 16 కంపార్ట్ మెంటులలో వేచి ఉన్న భక్తులు.......
● శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.....
● ప్రత్యేక ప్రవేశ దర్శనానికి( ₹300 ) 3 గంటల సమయం పడుతోంది....
● కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది.....
● నిన్న
నవంబర్ 7 న 65,693 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది...
● నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.12 కోట్లు...
గమనిక:
# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్
దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.
వయోవృద్దులు / దివ్యాంగుల
ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:
• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.