ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈ రోజు సోమవారం,16.12.2019 ఉదయం 5 గంటల సమయానికి,తిరుమల: 18C°-22℃°

 

• నిన్న 90,685 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.

 

• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 07 కంపార్ట్మెంట్ ల్లో భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు
   పట్టవచ్చును.

 

• నిన్న 28,709 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

 

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు  ₹: 3.56 కోట్లు.

 

• నిన్న 19,104 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

గమనిక:

 

# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.ఈనెల తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు

 

• 17న ధ‌నుర్మాసం ప్రారంభం.

• 25న శ్రీతొండ‌ర డిప్పొడియాళ్వార్ వ‌ర్ష తిరున‌క్షత్రం.

• 26న సూర్య‌గ్ర‌హ‌ణం,

 

వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.

 

చంటి పిల్లల తల్లిదండ్రులు/ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

• సుపథం ప్రవేశం ద్వారా స్వామి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు.

మరింత సమాచారం తెలుసుకోండి: