ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈరోజు శుక్రవారం,31.01.2020 ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల: 17C°-27C°

 

• నిన్న 67,103 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది.

 

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 13 కంపార్ట్మెంట్ లో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును.

 

• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.89 కోట్లు.

 

• నిన్న 18,498 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

గమనిక:

 

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.

 

ఫిబ్రవరి విశేహం

ఫిబ్రవరి 1న ర‌థ‌స‌ప్త‌మి,

ఫిబ్రవరి 2న భీష్మాష్ట‌మి,

ఫిబ్రవరి 3న మ‌ధ్వన‌వ‌మి,

ఫిబ్రవరి 5న భీష్మఏకాద‌శి,

• ఫిబ్ర‌వ‌రి 9న పౌర్ణ‌మి
  గ‌రుడ సేవ‌,
  శ్రీ‌రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి.

 

ఫిబ్రవరి 10న శ్రీ తిరుమొళిశైయాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం,

ఫిబ్రవరి 13న కుంభ సంక్ర‌మ‌ణం,

ఫిబ్రవరి 21న గోగ‌ర్భ తీర్థంలోని క్షేత్ర‌పాల‌కునికి మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు.

 

ఫిబ్రవరి 23న శ్రీ తిరుక్క‌చ్చినంబి ఉత్స‌వారంభం,

 

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌

 

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన  చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి.

మరింత సమాచారం తెలుసుకోండి: