ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈరోజు బుదవారం, 12.02.2020 ఉదయం 5 గంటల సమయానికి, తిరుమల: 14C°-27C°

 

• నిన్న 63,933 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం లభించింది.

 

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్  లో 02 కంపార్ట్మెంట్  లలో సర్వదర్శనం కోసం  భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 05 గంటలు పట్టవచ్చును.

 

• నిన్న 19,726 మంది  భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు

 

• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.12 కోట్లు.

 

• నిన్న 16,600 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం  పట్టవచ్చును.

 

  గమనిక:

 

ఫిబ్రవరి 21న గోగ‌ర్భ తీర్థంలోని క్షేత్ర‌పాల‌కునికి మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు.

 

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.

 

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

 

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌

 

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి

మరింత సమాచారం తెలుసుకోండి: