కోవిడ్ 19 లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను ఈ సంవత్సరం నిర్వహించామని.. కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చాలా చక్కగా సహకరించారని వారు ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారి భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను సజావుగా నిర్వహించినట్లు వివరించారు. మూలా నక్షత్రం రోజున కొండ చరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించి.. దేవాలయ అభివృద్ధికి రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు.
కోవిడ్ 19 లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను ఈ సంవత్సరం నిర్వహించామని.. కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చాలా చక్కగా సహకరించారని వారు ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారి భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను సజావుగా నిర్వహించినట్లు వివరించారు. మూలా నక్షత్రం రోజున కొండ చరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించి.. దేవాలయ అభివృద్ధికి రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు.