ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు గురువారం,
   19.09.2019
   ఉదయం 6 గంటల
   సమయానికి


• స్వామివారి సర్వదర్శనం
  కోసం తిరుమల వైకుంఠం
  క్యూ కాంప్లెక్స్ లోని 20
   గదులలో భక్తులు
   చేచియున్నారు


 • ఈ సమయం శ్రీవారి
   సర్వదర్శనానికి సుమారు
   16 గంటలు పట్టవచ్చును


• నిన్న స్వామివారికి
  హుండీలో భక్తులు
  సమర్పించిన నగదు
  ₹: 3.64 కోట్లు


• నిన్న 29,591 మంది
   భక్తులు స్వామి వారికి 
   తలనీలాలు సమర్పించి 
   మొక్కులు తీర్చుకున్నారు


• నిన్న 70,897 మంది
   భక్తుల కు కలియుగ దైవం
   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
   దర్శన భాగ్యం కల్గినది


•  శీఘ్రసర్వదర్శనం(SSD),
   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
   ₹:300/-), దివ్యదర్శనం
   (కాలినడక) వారికి శ్రీవారి
   దర్శనానికి సుమారుగా
   రెండు గంటల సమయం
   పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల


• ప్రత్యేయకంగా ఏర్పాటు 
  చేసిన కౌంటర్ ద్వారా
  ఉ:10 గంటలకి (750)
  మ: 2 గంటలకి (750)
  ఇస్తారు
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు


• సుపథం మార్గం గుండా శ్రీవారి
  దర్శనానికి అనుమతిస్తారు
  ఉ: 11 గంటల నుంచి
  సాయంత్రం 5 గంటల వరకు
  దర్శనానికి అనుమతిస్తారు


🙏ఓం నమో వేంకటేశాయ🙏


మరింత సమాచారం తెలుసుకోండి: