ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు సోమవారం , 23.09.2019 ఉదయం 6 గంటల సమయానికి, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.


 
• స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 5 గదులలో భక్తులు వేచియున్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 4 గంటలు పట్టవచ్చును.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.04 కోట్లు.


• నిన్న 88,789 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా 3 గంటల సమయం పట్టవచ్చును.


 * వయోవృద్దులు మరియు దివ్యాంగులకు  ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750)మ: 2 గంటలకి (750) ఇస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:


• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: