హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో మరికొద్ది సేపట్లో జరుగనున్న మూడో టీ 20లో టాస్ ఓడిపోయిన భారత్   మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈమ్యాచ్ లో  కూడా భారత్ తుది జట్టులో మార్పులు ఏం చేయలేదు. కాగా కివీస్ మాత్రం ఫాస్ట్ బౌలర్  టిక్నర్  స్థానం లో కుంగ్ లైజన్ ను తీసుకుంది. 
 
5మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో ప్రస్తుతం రెండు మ్యాచ్ లు ఓడిపోవడం తో  సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే న్యూజిలాండ్   ఈ మ్యాచ్ లో  తప్పనిసరి గెలవాల్సిందే. మరోవైపు వరుస విజయాల తో  జోరు మీదున్న టీమిండియా ఈమ్యాచ్ ను కూడా గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలని భావిస్తుంది.  
 
తుది జట్లు : 
 
భారత్ : రోహిత్ , రాహుల్(కీపర్ ),కోహ్లీ(కెప్టెన్) , శ్రేయాస్ అయ్యర్ , మనీష్ పాండే , జడేజా, ,శివమ్ దూబే ,జడేజా , చాహల్ ,బుమ్రా , షమీ 
 
న్యూజిలాండ్ : గప్తిల్ , మున్రో , విలియమ్సన్(కెప్టెన్), టేలర్ ,సైఫర్ట్ (కీపర్) ,గ్రాండ్ హోమ్, సాంటినర్  , సౌథీ ,బెన్నెట్ ,ఇష్ సోధి, కుంగ్ లైజన్  
 

మరింత సమాచారం తెలుసుకోండి: