కీరిటాన్ని ధరించిన సింహాన్ని ఆర్సీబీ లోగో గా పెట్టుకోగా జట్టు పేరును మాత్రం మార్చలేదు. అయితే ఇక్కడి తో అయిపోలేదని రానున్న రోజుల్లో మరికొన్ని అప్డేట్స్ కూడా రానున్నాయని ఆర్సీబీ ప్రకటించగా.. కొంపదీసి సైని,
ఉమేష్ యాదవ్ ను ఓపెనర్లు గా ప్రమోట్ చేస్తారా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక లోగో తోపాటు ఆర్సీబీ
జెర్సీ కూడా మారనుంది. కొత్త స్పాన్సర్స్ పేర్ల తో మరింత కలర్ ఫుల్ గా
జెర్సీ వుండనుందట కాగా
ముత్తూట్ ఫైనాన్స్ ,ఆజట్టు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించనుంది.