ప్రస్తుతం దేశంలో అలాగే ప్రపంచంలో కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచంలో వేల సంఖ్యలో మరణించగా, లక్షల్లో దీని బారిన పడిన వారు ఉన్నారు. దీనితో ప్రపంచంలో జరుగుతున్న అన్ని దేశవాళీ, ప్రపంచ పోటీలు రద్దు అయ్యాయి. కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో దింతో ప్లేయర్లు అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని అన్ని దేశ ప్రభుత్వాలు వారి వారి ప్లేయర్లకు సూచించాయి. ఈ నేపథ్యంలోనే భారత క్రికెటర్లు కూడా తమ ఇళ్ల వరకే పరిమితమయ్యారు. దీనితో వీరందరూ వారివారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

The little things you do matters 🤗🤗Thank you @shreyas41 for spreading joy when we are all indoors 😉👌🎩 #TeamIndia

A post shared by Team India (@indiancricketteam) on


ఇక అసలు విషయానికి వస్తే...  ఈ క్రమంలోనే భారత దేశ యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తన దెగ్గర ఉన్న మరోకోణాన్ని ఆవిష్కరించాడు. అయన అతని సోదరి సహాయంతో మ్యాజిక్‌ ట్రిక్‌ ను ఆయన ప్రదర్శించాడు. తాజాగా శ్రేయస్‌ అయ్యర్ హౌస్‌ లో మెజీషియన్‌గా మారిపోయి తన సోదరితో కలిసి కార్డ్‌ ట్రిక్‌ షోను చేసి చూపాడు. నిజానికి టీమిండియాలో   మెజీషియన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అని చెప్పవచ్చు. తన సోదరి ఆ వీడియోని తీసి 'ఇళ్లల్లో ఉంటుండగా, మా అందరికీ సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు శ్రేయస్‌ అయ్యర్‌' అని పోస్టులో ఆమె పేర్కొంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియోగా మారింది. శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పటి వరకే పలుమార్లు తన మాయాజాలం ప్రదర్శించిన చేసి ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: