అయితే ఇది వామప్ మ్యాచ్ కాబట్టి ఏ ఆటగాడైనా మ్యాచ్ మధ్యలో జట్టులోకి రావచ్చు. మ్యాచ్ మధ్యలో వెళ్లిపోవచ్చు. ఆ కారణంగానే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 12 పరుగులు ఇచ్చిన కోహ్లీ వికెట్ తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్ రెండు వికెట్లు తీయగా... భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అలాగే శార్దూల్ ఠాకూర్ మూడు ఓవర్లు వేసి 30 పరుగులు ఇవ్వగా... వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లలో 23 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో వీరే అధికంగా పరుగులు ఇచ్చారు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే భారత జట్టు 153 పరుగులు చేయాలి. అయితే గత వామప్ మ్యాచ్ లో గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తే పూర్తి ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన టోర్నీ లోకి అడుగు పెట్ట కలుగుతుంది.
అయితే ఇది వామప్ మ్యాచ్ కాబట్టి ఏ ఆటగాడైనా మ్యాచ్ మధ్యలో జట్టులోకి రావచ్చు. మ్యాచ్ మధ్యలో వెళ్లిపోవచ్చు. ఆ కారణంగానే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 12 పరుగులు ఇచ్చిన కోహ్లీ వికెట్ తీయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్ రెండు వికెట్లు తీయగా... భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అలాగే శార్దూల్ ఠాకూర్ మూడు ఓవర్లు వేసి 30 పరుగులు ఇవ్వగా... వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లలో 23 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో వీరే అధికంగా పరుగులు ఇచ్చారు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే భారత జట్టు 153 పరుగులు చేయాలి. అయితే గత వామప్ మ్యాచ్ లో గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తే పూర్తి ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన టోర్నీ లోకి అడుగు పెట్ట కలుగుతుంది.