అయితే కొత్త టీం లు ఆహ్మాదాబాద్, లక్నో నుంచి అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. అయితే వీటిలో ఆహ్మాదాబాద్ టీం ఆదానీ గ్రూప్ దాదాపు ఖరారు చేసుకున్నట్టు సమాచారం. ఈ టీం కోసం ఆదానీ గ్రూప్ ఎక్కువ మొత్తం లో టెండర్స్ వేసినట్టు తెలిసింది. అలాగే గ్లేజర్ కుటుంబానికి చెందిన మాంచేస్టర్ క్లబ్ కు సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ రెండు సంస్థలే దాదాపు 7000 నుంచి పది వేల కోట్ల రూపాయాల వరకు కేటాయిస్తున్నాయని తెలుస్తుంది. దీంతో ఈ రెండు సంస్థలే కొత్త టీం లను సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే టెండర్ల తుది ఫలితాలను ఈ రోజు సాయంత్రం బీసీసీఐ విడుదల చేస్తుంది. దీంతో కొద్ది సేపట్లో ఈ రెండు కొత్త జట్ల ను ఏ ఏ సంస్థలు దక్కించు కున్నాయో తెలుస్తుంది. అయితే బీసీసీఐ కూడా ఆటగాళ్ల వేలం వేసే యాక్షన్ కోసం సర్వ సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫోటో లను కూడా ట్వీట్టర్ ద్వారా పంచు కుంది.
అయితే కొత్త టీం లు ఆహ్మాదాబాద్, లక్నో నుంచి అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. అయితే వీటిలో ఆహ్మాదాబాద్ టీం ఆదానీ గ్రూప్ దాదాపు ఖరారు చేసుకున్నట్టు సమాచారం. ఈ టీం కోసం ఆదానీ గ్రూప్ ఎక్కువ మొత్తం లో టెండర్స్ వేసినట్టు తెలిసింది. అలాగే గ్లేజర్ కుటుంబానికి చెందిన మాంచేస్టర్ క్లబ్ కు సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ రెండు సంస్థలే దాదాపు 7000 నుంచి పది వేల కోట్ల రూపాయాల వరకు కేటాయిస్తున్నాయని తెలుస్తుంది. దీంతో ఈ రెండు సంస్థలే కొత్త టీం లను సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే టెండర్ల తుది ఫలితాలను ఈ రోజు సాయంత్రం బీసీసీఐ విడుదల చేస్తుంది. దీంతో కొద్ది సేపట్లో ఈ రెండు కొత్త జట్ల ను ఏ ఏ సంస్థలు దక్కించు కున్నాయో తెలుస్తుంది. అయితే బీసీసీఐ కూడా ఆటగాళ్ల వేలం వేసే యాక్షన్ కోసం సర్వ సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫోటో లను కూడా ట్వీట్టర్ ద్వారా పంచు కుంది.