సాధారణంగా వర్షం కారణంగా ఒకరు విజయం సాధిస్తే ఆ విజయాన్ని మరొకరికి అంకితం చేయడం అనేది అరుదు. కానీ క్రికెట్ వీరుడు గా ఈ మధ్యన పేరును సంపాదించుకుంటున్న బూమ్రా తన విజయాన్ని విరాట్ కోహ్లీ కి అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించాడు. దీనికి కోహ్లీ ఫాన్స్ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కోహ్లీ యొక్క సపోర్ట్ తో నేను ఈ స్థాయికి ఎదిగానని బూమ్రా అన్నారు.

క్రికెట్ లాంటి క్రీడల్లో ఎవరైనా విజయం సాధిస్తే అది వేరే వాళ్ళకి అంకితం చేయడం అనేది సాధారణంగా జరిగిన విషయం. ఎందుకు అంటే ప్రయత్నంతో గెలవడం అనేది క్రీడాకారులకు ఎంతో ముఖ్యం ఆ పేరు రేపు నుంచి కూడా ఉంటారు. పైగా ఇమేజ్ ను పెంచుకుంటూ ఉంటారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని క్రీడా రాజకీయాల్లో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.

ఇటీవలే కోహ్లీ పైన మరియు ధోని పైన ఎన్నో వదంతులు రావడం వారి పైన ఆరోపణలు రావడం తరుణంలో మరియు ఇతర యువతరం వారిని ప్రోత్సహించడం వలన ఒక రకంగా వారు సంపాదిస్తున్న చెడ్డపేరు కి మంచి చేకూర్చిన అని అనుకోవచ్చు. టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మూడవ భారతీయుడిగా భూమి రికార్డు సంపాదించాడు. ఫీల్డ్ లో బౌలర్స్ ఒకరికొకరు చాలా సహాయం చేసుకుంటారని వారి సహాయం లేనిదే ఇది తనకు సాధ్యమయ్యేది కాదు అని కోహ్లీతో బూమ్రా అన్నాడు.

వెస్టిండీస్ కి మరియు భారతదేశానికి జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజున భూమిరా ఈ ఘనత సాధించాడు. ఆపిల్ పైన తనకు అంతగా విశ్వాసం కుదరలేదు అని కానీ చేసిన తర్వాత దాని ఫలితం అనుకూలంగా వచ్చింది అని తెలిపాడు. ఇటువంటి స్టేట్మెంట్స్ వలన భారతదేశం క్రికెట్ జట్టు ఆరోగ్యకరమైన పోటీ లో ఉంది అని ఫాన్స్ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: