కాగా, అక్టోబర్ 1వ తేదీన సీ-డీఓటీ కార్యదర్శిగా రాజరామన్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం టెక్నాలజీ వాణిజ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు రాజరామన్. వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం సి-డీఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయలని, అలాగే దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సీ-డీఓటీకి చెప్పారు. అయితే, ఇప్పటికే 6జి టెక్నాలజీకి సంబంధించిన పరిశోధనల పనులను అమెరికా, చైనా వంటి దేశాలు ప్రారంభించాయి. ఇప్పుడు అమెరికా, చైనాలకు పోటీగా మన దేశంలో కూడా 6జి టెక్నాలజీపై పని చేయాలని సీ-డీఓటీకి కేంద్ర ప్రభుత్వం సూచించింది.
కాగా, అక్టోబర్ 1వ తేదీన సీ-డీఓటీ కార్యదర్శిగా రాజరామన్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం టెక్నాలజీ వాణిజ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు రాజరామన్. వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం సి-డీఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయలని, అలాగే దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సీ-డీఓటీకి చెప్పారు. అయితే, ఇప్పటికే 6జి టెక్నాలజీకి సంబంధించిన పరిశోధనల పనులను అమెరికా, చైనా వంటి దేశాలు ప్రారంభించాయి. ఇప్పుడు అమెరికా, చైనాలకు పోటీగా మన దేశంలో కూడా 6జి టెక్నాలజీపై పని చేయాలని సీ-డీఓటీకి కేంద్ర ప్రభుత్వం సూచించింది.