ప్రముఖ దిగ్గజ సంస్థ అయినటువంటి చైనా స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నుంచి సరికొత్తగా 5g స్మార్ట్ మొబైల్ విడుదల చేసింది..108 మెగా పిక్సెల్ తో కెమెరా ఆకర్షణీయమైన కరంగా ఉండడంతోపాటు.. మరికొన్ని ఫ్యూచర్స్ ను కూడా అందిస్తోంది. ఈ మొబైల్ మార్చి 11వ తేదీన రెండు వేరియంట్లలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.. అందులో ముఖ్యంగా redmi NOTE -11 PRO -5G,PRO+5G స్మార్ట్ ఫోన్లు తక్కువ బడ్జెట్లోనే విడుదలయ్యాయి.. ఇక అధునాతన ఫ్యూచర్ లతో ఈ సిరీస్ మొబైల్ ని విడుదల చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్స్ ఫ్యూచర్ ల విషయానికి వస్తే..6.67 HD+AMOLED DISPLAY కలదు. స్టైలిష్ లుక్ లో షైనింగ్ కనిపించే విధంగా ఈ మొబైల్ కలర్ ను తయారు చేయడం జరిగింది ఈ రెండు వేరియంట్లలో ఫోన్ డిస్ప్లే కు ప్రొటెక్షన్ గా ఉండేందుకు గొరిల్లా గ్లాస్-5 ను కూడా అమర్చడం జరిగింది. ఈ మొబైల్ త్వరలోనే స్మార్ట్ఫోన్ యూజర్ల కు అందుబాటులోకి రానుందట. ఇప్పుడు ఉండే స్మార్ట్ఫోన్లకు పోటీగా ఈ స్మార్ట్ మొబైల్ రూ. 20,000 లోపు నిశ్చయించి.. వాటికి తగ్గట్టుగానే ఫ్యూచర్ లను కూడా అమర్చడం జరిగిందట.ఈ స్మార్ట్ మొబైల్ 695 ప్రాసెస్ తో కలదు. ఇందులో రెండు ప్రత్యేకమైన కెమెరా ఫీచర్లతో అందించడం జరిగింది. redmi NOTE -11 PRO కాస్ట్ విషయానికి వస్తే.. రూ.17,999 రూపాయలు ఉన్నది. PRO PLUS 5g మొబైల్ ధర మాత్రం రూ.19,999 ఉన్నది. ఇక బ్యాటరీ విషయానికి..67W సామర్థ్యంతో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులోని 50 శాతం వరకు ఛార్జింగ్ కేవలం..14 నిమిషాలలోనే పూర్తవుతుంది. ఈ మొబైల్స్ అధికారికంగా MI స్టోర్లలో లభిస్తుంది.

REDMI NOTE -11 PRO
ఈ మొబైల్ మూడు రకాల వేరియంట్లలో లభిస్తుంది.. రూ.20,999 రూ.22,999 రూ.24,999 వరకు అందుబాటులో ఉన్నది. ఈ స్మార్ట్ మొబైల్ స్టీల్ బ్లాక్, ఫాంటమ్ వైట్ , బ్లూ లో కూడా కలదు. ఇక ఈ రెండు మొబైల్ కి ఒకటే ఫీచర్లను అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: