ప్రముఖ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో కొత్తగా మొబైల్ తీసుకోవాలి అనుకునే వారికి సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. తాజాగా కొన్ని ప్రముఖ బ్రాండెడ్ కలిగిన కొన్ని మొబైల్స్ ను తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తుంది వాటి గురించి చూద్దాం.

1).iphone-11 :128 GB
ఈ మొబైల్ అసలు ధర రూ.54,900 బదులుగా రూ.47,999 రూపాయలకే లభిస్తోంది. ఇక అంతే కాకుండా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన వారికి అదనంగా  3 వేల రూపాయలు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఏదైనా మొబైల్ 13 వేల రూపాయలు విలువ చేస్తే దీని ధర రూ.34,999 రూపాయలకి లభిస్తుంది.

2).VIVO Y53S:
వివో నుంచి ఈ స్మార్ట్ మొబైల్ ధర రూ.22,990 రూపాయలు కాగా ఆఫర్ కింద రూ.14,990 రూపాయలకే కొనుక్కోవచ్చు. ఎక్సేంజ్ ఆఫర్స్ కింద రూ.13 వేల రూపాయల వరకు మనం ఆదా చేసుకోవచ్చు.

3).MOTO G-60:
ఈ మొబైల్ ధర రూ.21,999 కాగా దీనిని ఆఫర్ కింద రూ.16,999 రూపాయలకు లభిస్తోంది. ఒకవేళ పాత మొబైల్ ధర ఎక్స్చేంజ్ కింద తీసుకున్నట్లయితే రూ.13,000 వరకు తగ్గింపు పొందుతుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.800 రూపాయలు తగ్గుతుంది.

4).REDMI NOTE 10T -5G:
ఈ మొబైల్ ధర రూ.16,999 కాగా ఆఫర్ కింద రూ.12,999 లభిస్తోంది.. ఇక అంతే కాకుండా ఎక్స్చేంజి ఆఫర్ కింద రూ.11,550 రూపాయల వరకు తగ్గింపు ఉంటుంది.


5).Samsung galaxy F23 5G:
సాంసంగ్ యొక్క 5g స్మార్ట్ఫోన్ మార్కెట్లో రూ.23,999 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో దీనిని రూ.16,999 కొనుగోలు చేయవచ్చు. మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ. 2000 తగ్గింపుతో రూ. 14,000 కే ఈ  మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే వెయ్యి రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: