ప్రస్తుతం ప్రతి ఒక్కరీ ఇంట్లొ కూడా స్మార్ట్ టీవీ ఉపయోగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సరికొత్త టెక్నాలజీతో వచ్చిన స్మార్ట్ టీవీలను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. తమ కస్టమర్ల కోసం ఈ కామర్ సంస్థలు పలు రకాల ఆఫర్లను కూడా వీటి పైన ప్రకటిస్తూ ఉన్నాయి. తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసిన కూడా పలు స్మార్ట్ టీవీల పైన కూడా భారీగా డిస్కౌంట్ డీల్స్ ను ప్రకటించడం జరిగింది. కేవలం రూ.20 వేల లోపు బడ్జెట్లోనే పెద్ద స్మార్ట్ టీవీ ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక గొప్ప ఆఫర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈరోజు అమెజాన్ నుండి కేవలం 20వేల రూపాయలకే ప్రముఖ బ్రాండెడ్ కలిగిన 4k UHD స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకుని అవకాశాన్ని కల్పిస్తుంది ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే..HISENSE బ్రాండెడ్ నుంచి స్మార్ట్ టీవీ 43 ఇంచెస్ గల 4K అల్ట్రా హెచ్డి స్టెరిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 53% భారీ డిస్కౌంట్ తో ప్రకటించడం జరిగింది. దీంతో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.20,999 రూపాయలకి కస్టమర్లకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన పలు రకాల ఈఎంఐ ఆప్షన్లు కూడా కలవు.



ఈ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..4K UHD డిస్ప్లే తో పాటు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 9 OS తో పనిచేస్తుందట. ఇక డాల్బీ విజయం HDR -10 ,HLG సపోర్ట్ తో కూడా లభిస్తుంది అలాగే కనెక్ట్ వీటి పరంగా యూఎస్బీ, హెచ్డిఎంఐ, వైఫై, బ్లూటూత్ తదితర ఆప్షన్లు కూడా కలవు. ఇక సౌండ్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే 24 W హెవీ సౌండ్ అందించగలరు. ఈ స్మార్ట్ టీవీ రెండు సంవత్సరాల వారంటీతో కస్టమర్లకు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: