బిగ్ బాస్ సీజన్ 4 దాదాపు పూర్తి కావస్తోంది.. ఏడు వారాలు పూర్తి చేసుకున్న షో లో ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు.ఇప్పుడు ఎనిమిదో వారానికి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇప్పటివరకు ఈ షో ప్రజల ప్రశంసలు అందుకున్న దానికంటే విమర్శలు ఎక్కువగా అందుకుంది.గొడవలు ఒకవైపు, ఘాటైన రొమాన్స్, కసి అయిన కౌగిలింతలు మరో వైపు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఈ షో లో పాల్గొన్న వారంతా ఒక్కో టైప్ లా ఉన్నారు అంటూ ప్రేక్షకులు అంటున్నారు.



ఎంటర్ టైన్మెంట్ పేరుతో బ్లూ ఫిల్మ్ ను చూపిస్తున్నారు.. అంటూ కామెంట్లు కూడా అందుకుంది.. అయిన టాప్ రేటింగ్ రావడంతో ఈ షో కాస్త రసవత్తరంగా జరిగింది.. అందుకే ముసుగులో కలిపెద్దాం అంటూ యాజమాన్యం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ ప్రజలను ఆలోచనలో పడవేసింది.. వివరాల్లోకి వెళితే..కాయిన్స్ దొంగ తనం అయ్యాయి అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి.. ఈ మేరకు రొమాన్స్ క్వీన్ మోనాల్ అమ్మా రాజశేఖర్ తో గొడవ పడుతుంది. నా కాయిన్స్ దొంగ తనం చేసావంటూ రెచ్చిపోతుంది.. దీనికి మాస్టర్ ఇండైరెక్ట్ గా మూసుకొని కూర్చో అంటారు.



మాస్టర్ కు , మోనాల్‌లు దొంగతనం డిస్కషన్‌పై అభిజిత్ మాట్లాడుతూ.. ‘పాకెట్‌లో నుంచి తీసుకుంటే దాన్ని లాక్కోవడం అంటారా?? లేక దొంగతనం చేయడం అంటారా? అని హారికను అడిగాడు అభిజిత్. ‘అది నువ్ అప్పుడే అడగాల్సింది’ అంటూ హారిక సమాధానం ఇవ్వగా.. ‘నేను ఎప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు నేర్పకు... నేనేమైనా బేకార్ గాడినా?? నాకు వేరే పనేం లేదా?? నీతో కూర్చుని మాట్లాడటం తప్పితే’ అంటూ హారికకు మైండ్ బ్లాక్ అయ్యే రిప్లై ఇస్తాడు.దీంతో చిన్ని చెడ్డి పాప అక్కడి నుంచి చెక్కేసింది. ఇలా ఆమె పై అభిజిత్ కోపడటం రెండో సారి.. ఇప్పటికైనా మారుతుందా లేదా అని మున్ముందు ఎపిసోడ్ లో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: