జబర్దస్త్ అనసూయ యాంకర్ గా ఉన్నది. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి నాగబాబు, రోజా కూడా జడ్జిగా ఉండేవారు. కానీ నాగబాబు కొన్ని కారణాలవల్ల ఆ తర్వాత ఎంతో మంది జడ్జిగా వ్యవహరిస్తూనే ఉన్నారు.అయితే కొన్ని వారాలపాటు అనసూయ ఈ షోకు యాంకర్ స్థానం నుంచి తప్పుకున్నట్లు గా తెలుస్తోంది. ఇక దాంతో వీరి స్థానంలో కి రష్మీ వచ్చినట్లు సమాచారం. ఇక రష్మి కేవలం ఎక్స్ ట్రా జబర్దస్త్ కు మాత్రమే యాంకర్ గా ఉండేది. కానీ ఇప్పుడు జబర్దస్త్ నుంచి మారడం వల్ల అనసూయ రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే విషయంపై ఎక్కువగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ రెండు షోలకు రష్మీ యాంకర్ గా రావడం వల్ల, ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోతున్నారు. కొంతమంది అనసూయ సినిమాలతో బిజీగా ఉన్నది కాబట్టి జబర్దస్త్ వదిలేసింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మరి కొంత మంది మాత్రం తమ ఫ్యామిలీతో ఎక్కడికైనా టూర్ కి వెళ్ళింది అని అనుకుంటున్నారు. మరి కొందరు అయితే మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్లో ఎంట్రీ ఇచ్చినట్లుగా అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఏదైనా ఆమె స్వయంగా తెలియజేస్తే మంచిది.