ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే నుండి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి లాంచ్ కానుంది.. ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది చెప్పలేం కానీ త్వరలోనే మార్కెట్ లో లాంచ్ కానుంది. ఆ ఫోన్ హువావే పీ40 సిరీస్ లో మరో ఫోన్ లాంచ్ కానుంది. అదే అదే హువావే పీ40 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసిన హువావే ఇప్పుడు ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది.. 

 

హువావే అదే హువావే పీ40 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్ లో చైనాలో లాంచ్ అయిన హువావే నోవా 7 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ కు రీబ్రాండెడ్ వెర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. మరి ఆ ఫోన్ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం..

 

ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

 

6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ + ఎల్సీడీ డిస్ ప్లే,

 

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్,

 

వెనకవైపు నాలుగు కెమెరాలను అమర్చారు.. అందులో స్పెషల్ కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్. 

 

సెల్ఫీకి పంచ్ హోల్ లో 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు,

 

బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్, 40W ఫాస్ట్ చార్జింగ్. 

 

ధర: హువావే పీ40 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.32,762 ఉండనుంది. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ స్పేస్ సిల్వర్, క్రష్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో లభించనుంది.

 

చూశారుగా.. త్వరలోనే లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ని.. ఇంకేందుకు ఆలస్యం వెంటనే కోనేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: