ఫ్లిప్‌కార్ట్‌.. ఎప్పటికప్పుడు సామాన్యులకు ఎన్నో అద్భుతమైన ఆఫర్లు అందించే ఈ కామర్స్ సంస్ద ఫ్లిప్‌కార్ట్‌. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ జూన్ 23 నుండి జూన్ 27వ తేదీ వరకు అద్భుతమైన సెల్ నిర్వహించనుంది. ఈ సెల్ లో వివో జెడ్1ఎక్స్, యాపిల్ ఐఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 3ఏ, షియోమీ ఎంఐ మిక్స్2 సహా ఎన్నో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు లభించిననుంది. 

 

అంతేకాదు వివో నెక్స్, ఐఫోన్ Xs, ఒప్పో ఏ9(2020) మోడల్స్ పై కూడా ధర భారీ తగ్గింపు లభించనుంది. అయితే ఈ ఆఫర్లతో పాటు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి మరో ఆఫర్ కూడా లభించనుంది. ఏంటి అంటే? 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఇంకా మోటో రేజర్ పై నో కాస్ట్ ఈఎంఐ, అదనపు ఎక్స్ చేంజ్ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లపై ఈ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.. 

 

రూ.16,990 విలువైన వివో జెడ్1ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఈ సేల్ లో రూ.14,990కే లభించనుంది. 

 

రూ.36,999 విలువైన ఐఫోన్ 7 32 జీబీ మోడల్ రూ.34,999కు లభించనుంది. 

 

రూ.37,999 విలువైన గూగుల్ పిక్సెల్ 3ఏ స్మార్ట్ ఫోన్ రూ.29,999కే లభించనుంది.

 

రూ.15,990 విలువైన ఒప్పో ఏ9 2020 స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,990కే లభించనుంది. 

 

రూ.19,999 విలువైన ఎంఐ మిక్స్ 2 స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999కు లభించనుంది. 

 

రూ.29,990 విలువైన వివో నెక్స్ ధర రూ.23,990కు లభించనుంది. 

 

రూ.38,999 విలువైన ఐఫోన్ 8.. 64 జీబీ వేరియంట్ రూ.36,999కే లభించనుంది. 

 

రూ.29,499 విలువైన ఐఫోన్ 7 32 జీబీ వేరియంట్ రూ.28,499కు లభించనుంది.

 

రూ.62,999 ఐఫోన్ Xs స్మార్ట్ ఫోన్ ధర రూ.58,999కు లభించనుంది. 

 

చూశారుగా.. ఈ డిస్కౌంట్లే కాదు మరెన్నో డిస్కౌంట్లు ఈ ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: