ఫ్లిప్ కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో ఎన్నో టాప్ బ్రాండ్ మొబైల్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ధరకే అందరికీ మొబైల్స్ ను అందిస్తూ భారీ సేల్స్ ను రాబడుతు వస్తుంది ప్రముఖ దిగ్గజ కంపెనీ ఫ్లిప్ కార్ట్.. ఇప్పుడు ఈ బొనాంజా సెల్ లో భాగంగా కస్టమర్లకు మరో అద్భుతమైన ఫోన్ పై భారీ ఆఫర్లు అందిస్తుంది. పోకో ఎమ్ 2  ప్రో..డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తోంది. ఈ సేల్ నుండి పోకో ఎమ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరకే లభిస్తుంది.


ఈ లాంచ్ సమయంలో 13,999 రుపాయల ధరలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఈ బొనాంజా సేల్ నుండి 2000 డిస్కౌంట్ అందుకొని కేవలం రూ.11,999 రుపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.అలాగే, ఈ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మరియు ఈఎమ్ఐ అప్షన్ లతో కనుక ఈ  స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు డిస్కౌంట్ అందుతుంది. అంటే, డబుల్ బెనిఫిట్ తో చాలా తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్ ఉంది మరియు 209 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 8.8 మిమీ మందంతో వస్తుంది. ఇకపోతే .ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జి ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ సీపీయు మరియు అడ్రినో 618 పనిచేస్తుంది. ఇది 6 జిబి మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది.


ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత వాటి పై పోకో లాంచర్తో నడుస్తుంది. ఈఫోనే మరింత స్టోరేజి విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో ఎస్డి కార్డును కలిగి ఉంది.పోకో ఏమ్ 3, ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48 మెగా పిక్సెల్  కెమెరాని f / 1.8 ఎపర్చరుతో, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ తో , 5మెగా పిక్సెల్  మాక్రో కెమెరాని మరియు 2మెగా పిక్సెల్ ఉండాలి.. డెప్త్ సెన్సార్ కలుపుకుంది. వెనుక కెమెరాలు కూడా ప్రత్యేక మైన నాలుగు కెమెరాలు ఉన్నాయి..16 mp సెల్ఫీ కెమెరా ఉంది. మొత్తానికి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు కూడా ఎక్కువే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: