ఏదైనా ఫెస్టివల్స్ కు ఎక్కువగా ఎలక్ట్రిక్ సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి ఇక రేపటి రోజున 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డార్క్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ బుకింగ్ ఫీజులను భారీగా తగ్గించింది ఈ విధంగా తన మోడల్స్ గల బైకులను బుక్ చేసుకునే వారికి రూ.75 రూపాయలకి చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు ఆ తర్వాత బుకింగ్ ఫీజు 999గా మారుతుందని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో డార్క్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ మోడల్ విడుదల చేసింది.ఈ మోటార్ సైకిల్ స్టాండర్స్ మరియు క్రాటోస్ ఆర్ అనే 2000 లభిస్తుంది వీటి ద్వారా దాదాపుగా రూ.1,7999 నుంచి రూ.1,22,999 రూపాయలుగా నిర్ణయించారు అన్ని ధరలు ఎక్స్ షోరూం ఆధారంగా నిర్ణయించబడ్డాయి. గత నెలలో డార్క్ క్రాటోస్ భారతదేశంలో విక్రయించబడింది పూణేలో ఈ మోటార్స్ బై ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు 20 యూనిట్ల వరకు పంపిణీ చేయబడినట్లు సమాచారం. ఇక ఈ బైక్స్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.


R వేరియంట్ గల బైక్ 9KW మోటార్గా ఉంటుంది ఇది 38 న్యూటన్ మీటర్ల టార్గెట్ ను విడుదల చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ గరిష్టంగా గంటకు 105 K.M. వేగం వెళ్లకలదు మరొకటి గరిష్టంగా 28 న్యూటన్ మీటర్ల టార్కును ఉత్పత్తి చేస్తుంది ఈ వేరియంట్ గరిష్టంగా గంటకు 100 K.M వరకు వెళుతుందట ఈ రెండు వేరియంట్లు 4KWH బ్యాటరీ ప్యాక్ తో అందించబడతాయి. ఇవి రెండు పూర్తి చార్జ్ చేసినట్లయితే 120K.M వరకు వెళ్లగలరు. అయితే ఈ బైక్స్ భారతదేశంలో పూణే, ఢిల్లీ ,ముంబై ,చెన్నై హైదరాబాద్ వంటి పలు నగరాలలో మాత్రమే వీటిని అందుబాటులో ఉంచింది. అయితే ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ తీసుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: