మన సొంత కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు ఆ భాదను భరించలేక ఎవ్వరైనా సరే భావోద్వేగానికి లోనవుతారు . వారితో మనకున్న మధుర స్మృతులను నెమరు వేసుకుంటాం. కానీ మయామికి చెందిన ఓ యువతీ చేసిన పనికి సోషల్ మీడియాలో ఆమె పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆమె చేసిన ఆ పనికి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పక్కనే తన తండ్రి శవాన్ని పెట్టుకుని అందరు చూస్తూవుండగానే అందరు అసహ్యించుకునే పని చేసింది. అంతే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్ లను చుసిన ఆమె ఫాలోవర్స్ ఒక్కసారిగా కంగుతిని వెంటనే తేరుకుని " నేవ్వేమి చేశావో నీకన్నా అర్ధమౌతుందా" అంటూ తెగ ఆవేశ పడుతున్నారు . కోపం తో ఊగిపోతున్నారు.

పూర్తి వివరాలలోకి వెళితే మయామికి చెందిన 20 ఏళ్ళ జెన్ రివెరా సోషల్ మీడియాలో మంచి ఫాలోవింగ్ వుంది. ఆర్మీ లో పనిచేసి కొద్దీ కాలం క్రితం రిటైర్ అయ్యాడు . అతనికి ఆరోగ్యం క్షిణించడంతో కొద్దిరోరోజుల క్రితం కన్ను మూసారు . దింతో కుటుంబ సభ్యులు అతనికి అంత్య క్రియలు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అంత్యక్రియల కార్యక్రమం లో ఓ ఊహించని ఘటన జరిగింది . నలుపు రంగు డ్రెస్ లో ఉన్న జెన్ రివెరా అక్కడకు వచ్చింది. తన తండ్రి మృతదేహం ఉంచిన శవపేటిక తెరిచివుండగా ఫోటో లకు ఫోజులిచ్చే పనిలోపడింది.





వెంటనే ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంతే కాకుండా ఆ ఫోటోలకు మంచి కొటేషన్ పెట్టింది. “సీతాకోకచిలుక ఎగిరిపోతుంది. రిప్ పాపీ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. బాగా జీవించిన జీవితం,” అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ విషయాన్నీ గమనించిన నెటిజన్స్ " నేవ్వేమి చేశావో నీకన్నా అర్ధమౌతుందా" అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమ్రోగిపోతూవుంది. అయితే ఆమె ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంట్వ్యూ లో మాట్లాడుతా అదినేను కేవలం మంచి ఉద్దేశంతోనే ఈ పని చేశానంటూ చెప్పుకొచ్చింది. ప్రతుటానికి ఆమె పై ట్రోల్ ఓ రేంజ్ లో ఉన్నాయ్. @MacMcCannTX అనే టాగ్ తో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి




మరింత సమాచారం తెలుసుకోండి: