అయితే.. అతని చేసిన ఈ ప్రకటన వెనుక బలమైన కారణం లేకపోలేదు. కొందరు చిన్న, చిన్న ఆర్డర్లు ఇచ్చి గంటల తరబడి ఏసీ రెస్టారెంట్లో గడపడంతో ఎక్కువ బిల్లు వస్తుందని ఇలాంటి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు.ప్రస్తుతం ఆ రెస్టారెంట్ ఓనర్ పెట్టిన కండిషన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏం రాశారంటే.. ఎగ్ బుర్జి, కోడిగుడ్డు కర్రీ, ఎగ్ ఆమ్లెట్, 250 గ్రాముల చికెన్ పకోడీ ఆర్డర్లపై ఏసీ ఆన్ చేయమంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కస్టమర్లకు తేల్చిచెప్పాడు. అంటే చిన్న ఆర్డర్లకు ఏసీ పనిచేయదని.. ఏసీ ఆన్ కావాలంటే భారీ ఆర్డర్లు ఇవ్వాల్సిందేనని చెప్పకనే చెప్పేశాడు.
అయితే.. అతని చేసిన ఈ ప్రకటన వెనుక బలమైన కారణం లేకపోలేదు. కొందరు చిన్న, చిన్న ఆర్డర్లు ఇచ్చి గంటల తరబడి ఏసీ రెస్టారెంట్లో గడపడంతో ఎక్కువ బిల్లు వస్తుందని ఇలాంటి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు.ప్రస్తుతం ఆ రెస్టారెంట్ ఓనర్ పెట్టిన కండిషన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏం రాశారంటే.. ఎగ్ బుర్జి, కోడిగుడ్డు కర్రీ, ఎగ్ ఆమ్లెట్, 250 గ్రాముల చికెన్ పకోడీ ఆర్డర్లపై ఏసీ ఆన్ చేయమంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కస్టమర్లకు తేల్చిచెప్పాడు. అంటే చిన్న ఆర్డర్లకు ఏసీ పనిచేయదని.. ఏసీ ఆన్ కావాలంటే భారీ ఆర్డర్లు ఇవ్వాల్సిందేనని చెప్పకనే చెప్పేశాడు.