ఈ ప్రపంచంలో హలో ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రేమ అనే పదానికి స్థానం కానీ స్వచ్ఛమైన ప్రేమ అనేది చాలా తక్కువ మంది లోనే ఉంటుంది అలాంటి స్వచ్ఛమైన ప్రేమ తక్కిన వాళ్లు ఎంతో అదృష్టవంతులు కానీ ఆ స్వచ్ఛమైన ప్రేమను గెలిపించుకోవడం నిలబెట్టుకోవడమే నిజమైన తన ప్రేయసి అనారోగ్యంతో మరణించిన కారణంగా తన ప్రేయసి లేని జీవితం వ్యర్థం అని అనుకున్నాడో ఏమో మరి ఒక ప్రేమికుడు తన ప్రేయసికి సమాధి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ప ప్రాణంగా ప్రేమించిన తన ప్రియురాలు లేని ఈ ప్రపంచంలో ఉండలేకపోయాడు. ఆమె మృతి చెందడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. అప్పటి నుంచి ఆమె జ్ఞాపకాలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆ ప్రియుడు చివరకు ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహదేవ్‌పూర్‌ మండలం కుదురుపల్లిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మహేశ్‌..ఓ గీతాంజలి అనే యువతిని ప్రేమిస్తున్నాడు. పెద్దలను ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఆ యువతి అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి మహేశ్‌ ఆమె ఆలోచనలతోనే గడుపుతున్నాడు. అందరూ ఉన్నా ఒంటరి వాడిగా మిగిలిపోయాడు చివరకు యువతి సమాధి వద్దే అతడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బహుశా స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదేనేమో.. ఫ్రెండ్స్ జీవితమంటే అంతే మరి విధి ఆడే నాటకం లో ఎవరిది గెలుపు ఉండదు ఒక్క వీధి మాత్రమే గెలుస్తుంది.. కాబట్టి ఫ్రెండ్స్ తొందరపడి ఎవరు ప్రాణాలు తీసుకోవద్దు తను లేకపోతే తన జ్ఞాపకాలు నిన్ను వదలి ఎప్పటికీ పోవని గుర్తుంచుకోవాలి. మిగిలిన జీవితాన్ని తన జ్ఞాపకాలతో గడిపేయ్యలి. తను ఎప్పుడు నీ వెంటే ఉంది అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి.. తొందరపడి ఈ లోకాన్ని విడిచి కన్నవాళ్ళ కి కడుపుకోత మిగిలిన వద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: