వైసీపీ లో నాయకుల మద్య ఉండే విబేదాలు మరొకసారి బయటపడ్డాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరొకసారి చర్చనీయం అయ్యింది..కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత పార్టీ నాయకులే షాకిచ్చారు. 

మంత్రి బొత్స కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు మహిళా కార్యకర్తలు మంత్రి బొత్స దృష్టికి తీసుకెళ్ళడం స్టానికంగా కలకలం సృస్టించింది. నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

 మరోవైపు ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు సైతం ఇదే సమస్య పైన నిరసనకు దిగారు. కాగా, నియోజకవర్గంలో ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.ఉషశ్రీ చరణ్ వర్గాల మధ్య వర్గపోరు నెలకొంది.దీంతో బొత్స సత్యానారాయణకు ఇరు వర్గాలు తమ పార్టీ కార్యకర్తలు కావడంతో ఏం చెయ్యాలో అర్థం కానీ పరిస్థితిలో వుండిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: