నితిన్ జయం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో. మొదటి సినిమాతోనే నా కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత ఇష్క్ సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. తెలుగు ఇండస్ట్రీలో నితిన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యూత్ స్టార్ నితిన్ ఎల్లప్పుడూ ప్రేక్షకులకి ట్విట్టర్ లో అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే . సమకాలీన పరిస్థితులపై స్పందించడమే కాకుండా సెలెబ్రిటీల మీద కూడా మంచి కౌంటర్స్ వేసి ఆటపట్టింస్తుంటారు.రష్మిక కుక్క బిస్కెట్స్ తింటుందని తన రహస్యాన్ని బయటకు చెప్పి ఆటపాటించిన విషయం తెలిసిందే .


లేటెస్ట్ గా కీర్తి సురేష్ ను కూడా ఒక ఆట ఆడుకున్నాడు.నితిన్ గత ఏడాది తన బర్త్ డే  మార్చి 30  కావున రంగ్ దే మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.వెంకీ అట్లూరి డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రం క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ కథంశంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే  అందుకు తగినట్లుగానే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు కిస్ చేసుకునేందుకు రెడీగా వున్నా ప్రేమికులు , ఎంతో మంచి ఫీల్ వున్నాట్టు అనిపిస్తుంది మోషన్ పోస్టర్.



అయితే ఈ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అను, అర్జున్‌ను పరిచయం చేస్తున్నట్టు చిత్రయూనిట్ వెల్లడించింది క్వారంటైన్ హ్యాపీ బర్త్ డే అర్జున్ అంటూ కీర్తి సురేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో మోషన్ పోస్టర్ను పోస్ట్ చేస్తూ కామెంట్ చేసింది నా బర్త్ డే రేపు అను పైగా నా బెస్ట్ ఫ్రెండ్ అంటావ్ సో ఈ రోజు విష్ చేసావని మల్లి రేపు విష్ చేయడం మర్చిపోకు అని రిప్లై ఇచ్చారు నితిన్ దీనిపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.నితిన్ కి పంచ్ లు వేయడం బాగా అలవాటు అయిపోయింది అని .

మరింత సమాచారం తెలుసుకోండి: